ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

లైవ్​ వీడియో: భవనం పైనుంచి దూకి మహిళ బలవన్మరణం - Woman suicide in medchal district

కుటుంబ కలహాలతో భవనం పైనుంచి దూకి ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్​ జిల్లాలో జరిగింది.

lady suicide in medchal
భవనం పైనుంచి దూకి మహిళ మృతి

By

Published : Apr 29, 2021, 9:28 AM IST

తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం అహ్మదుగుడా రాజీవ్ గృహకల్పలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మొగులమ్మ అనే మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

స్థానికుల సమాచారం మేరకు కీసర పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భవనం పైనుంచి దూకి మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details