విజయనగరం రైల్వేస్టేషన్లో విషాదం జరిగింది. అందరూ చూస్తుండగా ఓ యువతి రైలు కింద పడి చనిపోయింది. మృతురాలు నర్సీపట్నం వాసి రాజ్యలక్మి (24)గా గుర్తించారు. ఆమె విశాఖ జిల్లాలో సచివాలయ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తున్నారు.
విజయనగరంలో విషాదం.. రైలు కింద పడి యువతి మృతి - విజయనగరం రైల్వేస్టేషన్లో యువతి మృతి
విజయనగరం రైల్వేస్టేషన్లో విషాదం వెలుగు చూసింది. అందరూ చూస్తుండగానే రాజ్యలక్ష్మి(24)అనే యువతి రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయింది.

vizianagaram railway station