విశాఖ: కొత్తపల్లికి చెందిన గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు - Murder of a tribal from Kottapalli
murder
09:38 March 06
ఇన్ఫార్మర్ నెపంతో హత్య
విశాఖ జిల్లా జీకే వీధి మండలం కొత్తపల్లికి చెందిన గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఇన్ఫార్మర్ నెపంతో పిలుకు (35) అనే వ్యక్తిని హతమార్చారు.
ఇదీ చదవండి:ఎంపీ విజయసాయిరెడ్డికి భంగపాటు.. నిలదీసిన సీఐటీయూ కార్యకర్తలు
Last Updated : Mar 6, 2021, 10:15 AM IST