తెలంగాణలోని మేడ్చల్ జిల్లా శామీర్పేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. శామీర్పేట్ ఎస్బీఐ వద్ద రాజీవ్ రహదారిపై.. హైదరాబాద్ వైపు వస్తున్న కంటైనర్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి లారీ డ్రైవర్ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. మంటల్లో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
కంటైనర్ - లారీ ఢీ.. వ్యక్తి సజీవ దహనం - driver burnt alive in medchal road accident
కంటైనర్, లారీ ఢీకొనడం వల్ల చెలరేగిన మంటల్లో ఓ వ్యక్తి సజీవహదనమయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా శామీర్పేట్లో జరిగింది. మంటల్లో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
కంటైనర్-లారీ ఢీ.. వ్యక్తి సజీవదహనం