ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత - telangana varthalu

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని డీఆర్​ఐ అధికారులు పట్టుకున్నారు. రూ.91 లక్షల విలువైన 1,867 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

heavy-gold
heavy-gold

By

Published : Feb 23, 2021, 12:16 PM IST

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం రాత్రి పుణె నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.91 లక్షల విలువైన 1,867 గ్రాముల బంగారాన్ని డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details