ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎరిగేరిలో ఘోర విషాదం... లేత జొన్న గడ్డి తిని 14 ఆవులు, 2 గేదెలు మృతి

By

Published : Mar 23, 2022, 5:05 AM IST

Cows Death in kowthalam: కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది... లేత జొన్న గడ్డి తిని 14 ఆవులు, రెండు గేదెలు మృతి చెందాయి. 50 పశువులు అస్వస్థతకు గురవగా... వాటికి చికిత్స అందిస్తున్నారు.

Cows Death in kowthalam Kurnool district
Cows Death in kowthalam Kurnool district

Cows Death in kowthalam: కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో విషాదం నెలకొంది. లేత జొన్న గడ్డి తిని 14 ఆవులు, 2 గేదెలు మృతి చెందాయి. 50 పశువులు అస్వస్థతకు గురవగా... వాటికి చికిత్స అందిస్తున్నారు. ఆవుల మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details