ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 27, 2021, 9:20 AM IST

Updated : Aug 27, 2021, 10:21 AM IST

ETV Bharat / crime

ACCIDENT: మంగళగిరిలో రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

MANGALAGIRI ACCIDENT
MANGALAGIRI ACCIDENT

09:14 August 27

బైక్​ను ఢీకొట్టిన ఆటో

మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ఢీకొని శ్రీలక్ష్మీ నరసింహస్వామి కాలనీకి చెందిన దంపతులు అక్కడిక్కక్కడే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బైక్​ను ఆటో ఢీకొట్టడంతో.. దంపతులు సురేష్‌, రమణమ్మలు ప్రాణాలు కోల్పోయారు. 

Last Updated : Aug 27, 2021, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details