ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు... రూ.55 లక్షలు స్వాధీనం

By

Published : Mar 12, 2021, 7:41 PM IST

Updated : Mar 12, 2021, 8:40 PM IST

పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు
పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు

19:36 March 12

పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల తనిఖీలు

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల తనిఖీలు చేపట్టారు. వేర్వురు వ్యక్తుల వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.55.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు బస్సులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాని అనే వ్యక్తి 8.5 కేజీల గంజాయితో పట్టుబడ్డాడు. ఈ మూడు కేసుల్లో ముగ్గురుని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి

తాత కోట నుంచే ఉదయనిధి స్టాలిన్‌ పోటీ

Last Updated : Mar 12, 2021, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details