ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 18, 2021, 6:10 PM IST

ETV Bharat / crime

తెలంగాణ: బోయిన్‌పల్లిలో అపహరణ కేసు.. 14 మందికి బెయిల్

తెలంగాణలోని..హైదరాబాద్ బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో బెయిల్​ను సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది.

14-people-released
14-people-released

హైదరాబాద్.. బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో బెయిల్​ను సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది. ప్రతి బుధవారం బోయిన్‌పల్లి పీఎస్‌లో సంతకం చేయాలని షరతును పెట్టింది. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది.

ఇప్పటికే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరు కాగా.. అఖిలప్రియ భర్త, సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో నిందితుడు గుంటూరు శ్రీను కోసం గాలింపు కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details