ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 3, 2019, 11:09 AM IST

Updated : Nov 3, 2019, 11:27 AM IST

ETV Bharat / city

''పవన్ లాంగ్ మార్చ్ అంటుంటే.. జనం నవ్వుతున్నారు''

ఇసుక కొరతపై విశాఖ వేదికగా జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్​ను వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రెండున్నర కిలోమీటర్ల నడకతో చేసే ఆందోళనను లాంగ్ మార్చ్ అంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ట్వీట్ చేశారు. లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించిందని గుర్తు చేశారు.

ycp leader vijayasaireddy

పవన్ కల్యాణ్​పై విజయసాయిరెడ్డి ట్వీట్
Last Updated : Nov 3, 2019, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details