ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2021, 6:12 PM IST

Updated : Jun 17, 2021, 6:24 PM IST

ETV Bharat / city

Vijaya Sai:'త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుంది'

త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు. విశాఖలోని 98 వార్డుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందన్నారు.

vijaya sai
త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతోంది

త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు. విశాఖ నగరంలోని 98 వార్డుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఒక్కో వార్డు రూ.5 కోట్ల నుంచి 6 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. విలీన గ్రామాలు 98 వార్డుల్లోనే ఉన్నందున అభివృద్ధి చేస్తామన్నారు.

త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుంది
Last Updated : Jun 17, 2021, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details