ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాసన్స్​బే కాలనీలో వైకాపా రక్తదాన శిబిరం - విశాఖ జిల్లా తాజా వార్తలు

విశాఖ లాసన్స్​బే కాలనీ వైకాపా ఆఫీసులో ఎంపీ సత్యనారాయణ.. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.

vizag mp mvv satyanarayana campaigned blood camp in lawsons bay ycp party office
లాసన్స్​ బే పార్టీ కార్యలయంలో రక్తదాన శిబిరం

By

Published : May 25, 2020, 5:17 PM IST

వైకాపా అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. లాసన్స్ బే కాలనీలోని పార్టీ ఆఫీసులో ఈ శిబిరాన్ని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఏర్పాటు చేశారు.

నగర పరిధిలోని పార్టీ కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, క్రెడాయ్ సభ్యులు, అభిమానులు 200 మంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details