ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 11.45 గంటలకు విశాఖకు చేరుకోనున్నారు. రేపు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న ఆయన.. విశాఖలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. వర్చువల్ విధానంలో ఆ కార్యక్రమం జరగనుంది. అధికారులు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు విశాఖకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు - విశాఖకు ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president venkaiah naidu) కాసేపట్లో విశాఖకు రానున్నారు. రేపు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. విశాఖలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.
నేడు విశాఖకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు!