విశాఖలోని పైనాపిల్ కాలనీలో ముగ్గురు యువతులు అదృశ్యం అయ్యారు. స్వధార్ అనాథల హోమ్ నుంచి అదృశ్యమైనట్లు.. ఆ సంస్థ సిబ్బంది ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన యువతులు శైలజ (19), హారతి (19), వెంకటలక్ష్మి (20)గా తెలిపారు.
MISSING: అనాథాశ్రమం నుంచి ముగ్గురు యువతులు అదృశ్యం - latest news in vishaka district
అనాథాశ్రమం నుంచి ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. విశాఖలోని స్వధార్ అనాథ హోమ్లో ఈ ఘటన జరిగింది.
అదృశ్యమైన యువతులు