ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MISSING: అనాథాశ్రమం నుంచి ముగ్గురు యువతులు అదృశ్యం - latest news in vishaka district

అనాథాశ్రమం నుంచి ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. విశాఖలోని స్వధార్ అనాథ హోమ్‌లో ఈ ఘటన జరిగింది.

women missing
అదృశ్యమైన యువతులు

By

Published : Jun 30, 2021, 7:17 PM IST

విశాఖలోని పైనాపిల్ కాలనీలో ముగ్గురు యువతులు అదృశ్యం అయ్యారు. స్వధార్ అనాథల హోమ్‌ నుంచి అదృశ్యమైనట్లు.. ఆ సంస్థ సిబ్బంది ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన యువతులు శైలజ (19), హారతి (19), వెంకటలక్ష్మి (20)గా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details