నంద్యాలలో అబ్ధుల్ సలాం కుటుంబం మరణానికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... విశాఖలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో... ముస్లిం నాయకులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
'సలాం కుటుంబ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలి' - viskaha latest news
సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ...విశాఖలో తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు.
!['సలాం కుటుంబ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలి' tdp-leaders-agitation-in-visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9509015-992-9509015-1605097707828.jpg)
విశాఖలో తెదేపా నేతలు ఆందోళన