ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Promotions: 31 మంది ఎస్సైలకు పదోన్నతులు

By

Published : May 29, 2021, 7:30 AM IST

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పని చేస్తున్న పలువురు ఎస్సైలకు పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

promotions
పదోన్నతులు

విశాఖ రేంజ్ పరిధిలో విశాఖ సిటీ, విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళంలో పని చేస్తున్న ఎస్సైలకు పదోన్నతులు కల్పించారు. 31 మంది ఎస్సైలను సీఐలుగా ప్రమోట్​ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి హరీశ్​ కుమార్​ గుప్తా(ఐపీఎస్​) పదోన్నతుల వివరాలు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details