విశాఖ నగరంలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మొత్తం 8 కేసులలో 13 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ వి. సురేశ్ బాబు తెలిపారు. పట్టుబడిన నిందితులలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ. 3,79,500 నగదుతో పాటు ఓ బైక్, టాటా కేర్ వ్యాన్, మూడు మొబైల్స్, 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.
పలు కేసులలో 13 మంది అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు చిన్నారులు - Visakha latest news
విశాఖ నగరంలో జరిగిన పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మొత్తం 8 కేసులలో 13 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేశ్ బాబు తెలిపారు. పట్టుబడిన నిందితులలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారు.
![పలు కేసులలో 13 మంది అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు చిన్నారులు theft cases in vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13072335-284-13072335-1631704161728.jpg)
విశాఖలో చోరీ కేసులు