ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మా పిల్లలను త్వరగా దేశానికి తీసుకురండి' - latest news on karona visrus in ap

చైనాలోని వుహాన్‌ నగరంలో ఉన్న తెలుగు ఇంజినీర్లను భారత్‌కు రప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వేగవంతం చేయాలని వాళ్ల తల్లిదండ్రులు కోరుతున్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖలోని తెలుగు ఇంజినీర్ల తల్లిదండ్రులతో మా ప్రతినిధి ముఖాముఖి

parents of  telgu engineers  strucked in chaina  asking help of external ministry
చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్ల తల్లిదండ్రుల వినతి

By

Published : Jan 30, 2020, 4:06 PM IST

చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్ల తల్లిదండ్రుల వినతి

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details