ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో జాతీయ, రాష్ట్ర స్థాయి క్యారమ్స్‌, టేబుల్ టెన్నిస్ పోటీలు - విశాఖలో టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం వార్తలు

'స్కై స్పోర్ట్స్ సమ్మిట్' నిర్వహిస్తున్న జాతీయ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్, నటుడు బాలచందర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్యారమ్స్‌, టేబుల్ టెన్నిస్​లకు సంబంధించి 10 విభాగాల్లో.. మూడు రోజులపాటు పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి.. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

national-caroms-state-teble-tennis-inaugration
national-caroms-state-teble-tennis-inaugration

By

Published : Dec 20, 2019, 12:26 PM IST

విశాఖలో.. జాతీయ, రాష్ట్ర స్థాయి క్యారమ్స్‌, టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details