ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉక్కు పరిరక్షణకు అవసరమైతే దిల్లీలోనూ పోరాడతాం: విజయసాయిరెడ్డి

By

Published : Mar 9, 2021, 7:52 PM IST

ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 22 కిలో మీటర్లు పాదయాత్ర చేశామని గుర్తు చేశారు.

mp vijayasaireddy on vishaka steel plant privatisation
mp vijayasaireddy on vishaka steel plant privatisation

విశాఖ స్టీల్ ప్లాంట్​ను లాభల బాట పట్టించవచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అవసరమైతే దిల్లీలో కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details