విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై మరోసారి కేంద్రం పునరాలోచించాలని ఎంపీ మార్గాని భరత్ లోక్సభలో కోరారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కన్న ఆయన..32 మంది ప్రాణ త్యాగం చేసి పరిశ్రమను సాధించారని గుర్తు చేశారు. ఎంతో మంది కార్మికుల జీవితాలు స్టీల్ ప్లాంట్పై ఆధారపడి ఉన్నాయన్నారు. ప్రజల ఆకాంక్షను ప్రధాని మోదీకి వివరించి.. ప్రైవేటీకరించకుండా ఒప్పించాలని కోరారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలి: ఎంపీ భరత్ - MP Bharath on Steel plant in parliament latest news
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని ఎంపీ భరత్ అన్నారు. ఉక్కు పోరాటంలో 32 మంది అసువులు బాశారన్న ఎంపీ.. ఉక్కు పరిశ్రమపై ఎంతో మంది కార్మికుల జీవితాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉక్కు పరిశ్రమతో విడదీయరాని బంధం ఉందని తెలిపారు.
MP Bharath on Steel plant