ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త జంటకు కోతి దీవెన.. అదేంటి..!?

ఓ ఆలయంలో పెళ్లి జరుగుతోంది.. వధూవరులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఇంతలో ఓ కోతి వారిపై దూకింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

By

Published : Sep 12, 2020, 10:57 AM IST

monkey-at-the-wedding-in-mangapeta-mulugu-district
కొత్త జంటకు కోతి దీవెన

నూతన వధూవరులను వానరం దీవిస్తోందేంటి అని ఆశ్చర్యపోకండి. ఓ కొత్త జంట తలంబ్రాలు పోసుకుంటున్న సమయంలో ఇలా కోతి వారిపై దూకింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో అక్కడ ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలం హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

కరోనా కాలంలో ఎంతటి వారి పెళ్లిలోనైన అతిథులే కరువయ్యారు. ఈ సమయంలో తానే విషిష్ఠ అతిథై వానరం.. ఆశీర్వదించింది. ఈ అద్భుత ఘటనతో ఒక్కసారిగా బంధువుల్లో ఆనందం ఉరకలేసింది.

ఇదీ చూడండి:అన్నీ మానవులకేనా... మాకొద్దా..?

ABOUT THE AUTHOR

...view details