ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నూతన పర్యాటక పాలసీ తీసుకువచ్చాం: ముత్తంశెట్టి - ఏపీలో పర్యాటకం తాజా వార్తలు

పారదర్శక విధానాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన పర్యాటక పాలసీని తీసుకువచ్చినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.

నూతన పర్యాటక పాలసీ తీసుకువచ్చాం: ముత్తంశెట్టి
నూతన పర్యాటక పాలసీ తీసుకువచ్చాం: ముత్తంశెట్టి

By

Published : Dec 19, 2020, 3:10 PM IST

పెట్టుబడులను ఆకర్షించే విధంగా అనేక అవకాశాలను నూతన పర్యాటక పాలసీ ద్వారా కల్పిస్తున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. అనుమతుల కల్పనకు సైతం నిర్ధిష్ట కాల వ్యవధిని నిర్దేశించినట్లు తెలిపారు. విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో టూరిజం పాలసీ బ్రౌచర్​ను మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details