రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి ... మరిన్ని ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతున్నామని రహదారులు, భవనాలశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు తెలిపారు. విశాఖలో నాలుగు జిల్లాల ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే రూ.323 కోట్లతో రోడ్ల విస్తరణ జరుగుతోందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ముఖ్యకార్యదర్శి ఎం.టీ కృష్ణబాబు పాల్గొన్నారు.
నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు - road development in ap
నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధి అదనంగా నిధులు కేటాయించాలని... కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. విశాఖలో ఆర్అండ్బీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
![నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4502304-629-4502304-1568985980613.jpg)
నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు
నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు
ఇదీ చదవండీ... అదనపు అభియోగపత్రం దాఖలుపై జగన్ అభ్యంతరం