ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వం భరోసా ఇవ్వనందునే విపక్షాల ఐక్య పోరాటం' - janasena leader nadendla manohar interview

భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన ఇసుక సరఫరాను సామాన్యులకు అందేలా... ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నేడు విశాఖలో లాంగ్​మార్చ్​ నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్​ వ్యాఖ్యానించారు. ఇసుక కొరత రాష్ట్రవ్యాప్త సమస్య అయినందునే అన్ని పార్టీల మద్దతు కోరామని వెల్లడించారు. లాంగ్‌ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామంటున్న జనసేన నేత నాదెండ్ల మనోహర్​తో ఈటీవీ-భారత్​ ముఖాముఖి.

'ప్రభుత్వం భరోసా ఇవ్వనందునే విపక్షాల ఐక్య పోరాటం'

By

Published : Nov 3, 2019, 6:02 AM IST

'ప్రభుత్వం భరోసా ఇవ్వనందునే విపక్షాల ఐక్య పోరాటం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details