ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోవాడ చక్కెర కర్మాగారంలో అధికారుల విచారణ

విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో... కొనుగోలు సమయంలో అవకతవకలు జరిగాయన్న అరోపణలపై అధికారులు విచారణ జరిపారు. కొనుగోలు రికార్డులు, టీఏ బిల్లును విచారణ అధికారులు పరిశీలించారు. సంరక్షణాధికారి, డీఎఫ్​వో , అసిస్టెంట్ కేన్ కమిషనర్, తహసీల్దార్ కలిసి ఈ విచారణ చేపట్టారు.

By

Published : Feb 26, 2020, 2:32 PM IST

Published : Feb 26, 2020, 2:32 PM IST

ETV Bharat / city

గోవాడ చక్కెర కర్మాగారంలో అధికారుల విచారణ

Investigation by officials at the govada Sugar Factory at vishaka
గోవాడ చక్కెర కర్మాగారంలో అధికారుల విచారణ

గోవాడ చక్కెర కర్మాగారంలో అధికారుల విచారణ

ఇదీ చదవండి:పాడేరు మన్యంలో భారీగా గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details