ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 28, 2020, 10:58 PM IST

ETV Bharat / city

నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎన్ఆర్ఐ ఆసుపత్రి యాజమాన్యం

కరోనా సహాయక చర్యల్లో భాగంగా విశాఖ జిల్లా భీమిలీ మండలంలో ఉన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రి యాజమాన్యం తమ సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ చేసింది.

goods distribues to NRI hosptal staff by owners in visakha dst bhimili
నిత్యవసరాలు పంపిణీ చేసిన ఎన్ఆర్ఐ ఆసుపత్రి యాజమాన్యం

కరోనా విపత్తు వల్ల ప్రజలందరూ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా... విశాఖ జిల్లా భీమిలీ ఎన్ఆర్ఐ ఆసుపత్రి సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సుమారు 800 మందికి నిత్యావసరాలు అందజేశారు. సామాజిక దూరం పాటిస్తూ సిబ్బంది నిత్యావసరాలు అందుకున్నారు. లాక్ డౌన్ కొనసాగితే మరోసారి తన సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details