ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 27, 2019, 9:52 AM IST

Updated : Dec 27, 2019, 11:14 AM IST

ETV Bharat / city

'క్రైస్తవ మిషనరీ భూమి సంగతేంటి విజయసాయిరెడ్డీ? '

అమరావతిలో కాదు.. విశాఖలో ఇన్​సైడ్ ట్రేడింగ్ జరగిందనీ.. దీనిపై విజయసాయిరెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అని.. తెదేపా నేత బండారు సత్యనారాయణ ప్రశ్నించారు.

former minister tdp leader bandaru satyanarayana murthy fires on vijayasai reddy
బండారు సత్యనారాయణమూర్తి

విశాఖలో ఇన్​సైడ్ ట్రేడింగ్​పై వైకాపా నేత విజయసాయిరెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అని తెదేపా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. గత 2 రోజులుగా తెదేపా నాయకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. విశాఖలో తనకు ఎటువంటి ఆస్తులు లేవని అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ ఆశీల్ మెట్టపై ఉన్న క్రైస్తవ మిషనరీ సంస్థకు చెందిన భూమిని.. దిల్లీలో బ్రదర్ అనిల్ కుమార్​తో కలిసి అగ్రిమెంట్ చేయించలేదా అని ప్రశ్నించారు. విశాఖ కార్తీకవనంలో భూమిని రేయన్స్ హోటల్​కు 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.

బండారు సత్యనారాయణమూర్తి
Last Updated : Dec 27, 2019, 11:14 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details