ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 1, 2022, 7:17 PM IST

ETV Bharat / city

Milan-2022: దేశంలోని పర్యాటక ప్రాంతాలకు విదేశీ నౌకాదళం..

Milan-2022: మిలన్​ ఉత్సవాల్లో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన నౌకాదళ సిబ్బందిని భారత నౌకాదళం దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లారు. ప్రాచీన, సంస్కృతి, సంప్రదాయ కట్టడాలను, సాంస్కృతిక కేంద్రాలకు వారికి తీసుకెళ్లారు.

Foreign Navy visited taj mahal
తాజ్​మహల్​ వద్ద నేవీ సిబ్బంది

బుద్ద విగ్రహం వద్ల నేవీ సిబ్బంది

Milan-2022: మిలన్-2022కు దేశానికి వచ్చిన విదేశీ నౌకాదళ సిబ్బందిని బౌద్దగయ, అగ్రాలకు భారత నౌకాదళం తీసుకువెళ్లింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటనను ఏర్పాటు చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మహాబోధి దేవాలయం, 80 అడుగుల బుద్ద విగ్రహం ప్రాంతాలలో విదేశీ నౌకాదళాల సిబ్బంది పర్యటించారు. అగ్రాలో తాజ్ మహల్, ఆగ్రాఫోర్టు, కళాకృతి సాంస్కృతిక కేంద్రాలను సందర్శించారు.

విదేశీ నేవీ సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details