ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 29, 2020, 6:27 AM IST

ETV Bharat / city

'పేరులోనే స్వర్ణం.. జీవితాల్లో లేదు'

లాక్​డౌన్​ ప్రభావంతో స్వర్ణాభరణాలు తయారు చేసే వారి పరిస్థితీ దయణీయంగా మారిందని స్వర్ణకారుల సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. గత నెల నుంచి అమలులో ఉన్న లాక్​డౌన్​ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విశాఖ స్వర్ణ కారుల సంఘం ప్రతినిధులతో 'ఈటీవీ భారత్​' ముఖాముఖి.

స్వర్ణకారులతో ఈటీవీ భారత్ ముఖాముఖి
స్వర్ణకారులతో ఈటీవీ భారత్ ముఖాముఖి

స్వర్ణకారులతో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇదీ చూడండి:'గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details