ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ముడసర్లోవ' కన్నీటి గాథపై... దేవిశ్రీ పాట

విశాఖ వాసుల దాహార్తిని తీర్చిన ముడసర్లోవ ప్రస్తతం కన్నీరీడుతోందని పర్యావరణ కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు దేవిశ్రీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ జలాశయం వ్యథను పాట రూపంలో వినిపించారు.

By

Published : Aug 12, 2019, 10:28 AM IST

ముడసర్లోవ జలాశయం దీనస్థితిపై పాట

ముడసర్లోవ జలాశయం దీనస్థితిపై దేవి శ్రీ పాట

విశాఖ మహానగరానికి తాగునీరందించి, సామాన్యుల గొంతు తడిపిన ముడసర్లోవ జలాశయం... బీటలువారి నీరింకిన విషాదాన్ని గీతంగా మలిచారు పర్యావరణ కళామండలి వ్యవస్ధాపక అధ్యక్షుడు దేవీశ్రీ. శతాబ్దకాలం నగరవాసుల దాహార్తిని తీర్చిన జలాశయం మానవ తప్పిదాల కారణంగా కనుమరుగైందనిఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం, కంబాల కొండలను తవ్వి రహదారులు నిర్మించడం వల్ల జలాశయానికి వచ్చే జలధారలు నిలిచిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా మేధావులు, విద్యావంతులు, అన్ని వర్గాలవారూ ఈ జలాశయాన్ని బతికించేందుకు నడుం బిగించాలని దేవీశ్రీ పిలుపునిచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details