ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖవాసుల సైకిల్​ యాత్ర.. పర్యావరణంపై సందేశం - పర్యావరణ సందేశం ఇచ్చేందుకు సైకిల్​పై యాత్ర

పర్యావరణంపై అవగాహన కలిగించేందుకు విశాఖ వాసులు సైకిల్​ యాత్ర చేపట్టారు. గత మూడేళ్లుగా ఈ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు.

పర్యావరణ సందేశం ఇచ్చేందుకు సైకిల్​పై యాత్ర
పర్యావరణ సందేశం ఇచ్చేందుకు సైకిల్​పై యాత్ర

By

Published : Dec 20, 2019, 7:50 AM IST

Updated : Dec 26, 2019, 5:33 PM IST

పర్యావరణ సందేశం ఇచ్చేందుకు సైకిల్​పై యాత్ర

కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కాలంటే ఆసక్తి ఉండాలి... అదేవిధంగా సత్తువ కావాలి... ఊళ్లను చుట్టి వెళ్లేటప్పుడు నలుగురికీ సందేశమూ అందించాలని అనుకున్నారు ఈ ఇద్దరూ. పర్యావరణంపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా విశాఖ నుంచి తిరుపతికి సైకిల్​ యాత్ర చేపడుతున్నారు. విశాఖలో ఆటోమొబైల్ వ్యాపారం చేసే శివకుమార్, అశోక్​లు ఏడాదిలో 10 రోజులు ఈ యాత్ర చేస్తున్నారు. వీలైనంత వరకు సైకిల్ వాడాలి... పర్యవరణాన్ని కాపాడాలి... శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఇంధన వనరులు పొదుపు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Last Updated : Dec 26, 2019, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details