ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Suicide: విశాఖ కేజీహెచ్‌లో కరోనా రోగి ఆత్మహత్య

By

Published : May 29, 2021, 10:58 AM IST

Published : May 29, 2021, 10:58 AM IST

Updated : May 29, 2021, 11:47 AM IST

Corona patient commits suicide in Visakhapatnam KGH
విశాఖ కేజీహెచ్‌లో కరోనా రోగి ఆత్మహత్య

10:56 May 29

కేజీహెచ్​పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

విశాఖలో కరోనా రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేజీహెచ్​ సీఎస్​ఆర్​ బ్లాక్​ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు అరకు వాసి రమేశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పై వంతెనపై డివైడర్​ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి

Last Updated : May 29, 2021, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details