ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ బీచ్ స్వచ్ఛభారత్ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి - విశాఖ బీచ్​లో స్వచ్చభారత్ న్యూస్

విశాఖ బీచ్‌లో సి.ఐ.ఎస్‌.ఎఫ్‌. ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. బీచ్‌ శుభ్రపరిచే కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో స్వచ్ఛ బీచ్ అభియాన్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

central-minister

By

Published : Nov 13, 2019, 9:32 AM IST

విశాఖ బీచ్ స్వచ్ఛభారత్ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

విశాఖ బీచ్‌లో సి.ఐ.ఎస్‌.ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు కన్నా లక్ష్మీనారాయణ, సునీల్‌ దేవధర్, కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితో స్వచ్ఛ బీచ్‌ అభియాన్‌ నిర్వహిస్తున్నామన్న కిషన్‌రెడ్డి.... పరిసరాలను శుభ్రపరిచే ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details