విశాఖ జిల్లా భీమిలో భక్తులు మహోదయ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సాగరసంగమం వద్దకు చేరుకున్న భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానాలు ఆచరిస్తున్నారు.
మహోదయ పుణ్యస్నానాలు - punya snanalu
విశాఖ జిల్లా భీమిలో భక్తులు మహోదయ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సాగరసంగమం వద్దకు చేరుకున్న భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానాలు ఆచరిస్తున్నారు.
![మహోదయ పుణ్యస్నానాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2355259-104-de9d68af-7f28-4ae8-a565-eda20563c20f.jpg)
vishaka
విశాఖ జిల్లా భీమిలిలో భక్తులు మహోదయ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోస్తని నది బంగాళాఖాతంలో కలిసే సాగరసంగమం చోట వేలాదిగా తరలివచ్చిన భక్తులు పవిత్ర పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు . ఉదయం నుంచే మెుదలైన పుణ్యస్నానాలకు విశాఖ నలుమూలల నుంచి అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
vishaka
vishaka