ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివాహిత అదృశ్యం.. కేసు నమోదు - క్రైమ్ వార్తలు

విశాఖ జిల్లా అనకాపల్లి పీఎస్ పరిధిలో వివాహిత మిస్సింగ్ కేసు నమోదైంది. తన భార్య రెండు రోజులుగా కనిపించడం లేదంటూ.. భర్త పోలీసులను ఆశ్రయించాడు.

married women missing case filed at vizag
వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

By

Published : Jun 17, 2021, 9:55 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని శారదానగర్ లో వివాహిత అదృశ్యమైంది. దొడ్డి స్వాతి అనే వివాహిత మంగళవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని.. ఆమె భర్త నాగు అనకాపల్లి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. బుధవారం ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై రామకృష్ణ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details