- కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ లేఖ.. తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని నిలువరించాలని విజ్ఞప్తి
తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని నిలువరించాలని కోరుతూ... ఈఎన్సీ నారయణరెడ్డి లేఖ రాశారు. ఏపీ ఇండెంట్ లేకుండా చేస్తున్న విద్యుదుత్పత్తిని ఆపాలని లేఖలో కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పోలీసు సిబ్బంది కొరత.. నేర నియంత్రణపై ప్రభావం
విజయవాడ నగర కమిషనరేట్లో పోలీసు సిబ్బంది కొరత ఏర్పడింది. పలు పోస్టులకు భర్తీ లేకపోవడంతో అరకొర సిబ్బందితో పనిభారం పెరిగింది. ఈప్రభావం నేర నియంత్రణపై పడుతుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Krishnashtami: ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణతత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఫ్లై ఓవర్ వంతెనపై గుంతలు.. పూడ్చిన పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పై వంతెనపై గుంతలను స్థానిక పోలీసులు పూడ్చి వేశారు. వాహనదారులకు ప్రమాదం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్లు ఎస్సై అభిమన్యు తెలిపారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నిద్రిస్తున్న బాలికపై యాసిడ్ దాడి- ప్రేమే కారణమా?
ఇంటి ముందు నిద్రిస్తున్న బాలికపై యాసిడ్ దాడికి(acid attack) పాల్పడ్డాడు దుండగుడు. బాధితురాలితో పాటు ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాయ్బరేలీలో జరిగింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఊరిపై విరుచుకుపడ్డ కొండ- ముగ్గురు పిల్లలు మృతి