ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద

By

Published : Aug 13, 2020, 11:36 PM IST

ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి పట్టిసీమతోపాటు పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు 20,173 క్యూసెక్కుల మేర ప్రకాశం బ్యారేజీకి వస్తోంది.

water inflow to prakasham barrage
water inflow to prakasham barrage

ప్రకాశం బ్యారేజీ నుంచి 22,404 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. బందరు, ఏలూరు, రైవస్‌ కాల్వలకు 11,704 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీలో 10 గేట్ల ద్వారా 8,700 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

ప్రస్తుతం 3.07 టీఎంసీల మేర ప్రకాశం బ్యారేజీ నీరు ఉంది. మున్నేరు నుంచి వరద నీరు వచ్చే సూచనలు ఉండటంతో వచ్చే అందుకునీటికి అనుగుణంగా నీటిని కిందకు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details