విజయవాడ నగరంలో ఇప్పటి వరకు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వివిధ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తిరిగి సర్వే చేపడుతున్న బృందాలు... ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తున్నారు. నగరంలో ప్రస్తుత పరిస్థితులు అదుపులో ఉన్నాయంటున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్తో మా ప్రతినిధి ముఖాముఖి.
విజయవాడలో 3 కరోనా పాజిటివ్ కేసులు: అప్రమత్తమైన అధికారులు - విజయవాడలో 3 కరోనా పాజిటివ్ కేసులు-అప్రమత్తమైన అధికారులు న్యూస్
కృష్ణా జిల్లా విజయవాడలో ఇప్పటి వరకు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారులు అప్రమత్తమయ్యారు.
![విజయవాడలో 3 కరోనా పాజిటివ్ కేసులు: అప్రమత్తమైన అధికారులు vijayawada-commissioner-one-to-one](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6571199-thumbnail-3x2-new.jpg)
vijayawada-commissioner-one-to-one
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్తో ముఖాముఖి