Vijayasai Reddy: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో.. జగనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెట్ కామర్స్స్థాయిసంఘం ఛైర్మన్గా ఉన్న విజయసాయిరెడ్డి.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి.. నివేదిక సమర్పించారు. పర్యాటక స్థాయి సంఘం నివేదికల ప్రజంటేషన్ను టీజీ వెంకటేశ్ సమర్పించారు.
ఆ విషయంలో జగన్దే నిర్ణయం: విజయసాయి రెడ్డి - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన విజయసాయి రెడ్డి
Vijayasai Reddy: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో.. జగనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని.. కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. కామర్స్ స్థాయి సంఘం నివేదికలను సమర్పించారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంలో జగన్దే నిర్ణయం: విజయసాయి రెడ్డి
రాహుల్గాంధీ ఈడీ విచారణ కేంద్రం కక్ష సాధింపు కాదన్నారు. కర్మ సిద్ధాంతంతో పాటూ చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. కేంద్రం కక్షసాధింపు చేయట్లేదని.. సుబ్రహ్మణ్యస్వామి పిల్ పైనే విచారణ జరుగుతోందని అన్నారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంలో జగన్దే నిర్ణయం: విజయసాయి రెడ్డి
ఇవీ చూడండి: