ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్​లు బదిలీ - రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ లు బదిలీ

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్​ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్​గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ లు బదిలీ
రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ లు బదిలీ

By

Published : Jan 22, 2022, 2:53 PM IST

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్​ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్​గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్​ను గుంటూరు మున్సిపల్ కమిషనర్​గా, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్​ను అనంతపురం జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details