విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్లో తెదేపా రాష్ట్ర స్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళా వెంకట్రావు అధ్యక్షతన ప్రారంభమైంది.పార్టీ పతాకాన్ని...తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్,పొలిట్ బ్యూరో సభ్యులు,మాజీ మంత్రులు,ఇతర ముఖ్యనేతలు కలసి ఆవిష్కరించారు.ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం..... 14అంశాలపై చర్చించేందుకు రూపొందించిన అజెండా వారీగా సమావేశం నిర్వహిస్తున్నారు.శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్,మాజీ ఎంపీ శివప్రసాద్,మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్యతో పాటు ఇటీవల కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో చనిపోయినవారికి సంతాపంగా మౌనం పాటించారు.
ప్రజలను మోసం చేశారు