మైక్రోసాఫ్ట్ ఛైర్మన్గా నియమితులైన సత్య నాదెళ్లకు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు గర్వపడే సందర్భం ఇది అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగువారు గర్వపడేలా చేస్తున్నారని లోకేశ్ ప్రశంసించారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు అని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
సత్యనాదెళ్లకు అభినందనలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్ - lokesh latest news
మైక్రోసాఫ్ట్ ఛైర్మన్గా నియమితులైన సత్య నాదెళ్లకు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
చంద్రబాబు, లోకేశ్