ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DEVINENI UMA : 'కృష్ణా జలాలపై జగన్, మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు' - devineni uma fire on CM jagan

ముఖ్యమంత్రి జగన్ వైఖరిపై తెదేపా నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతామన్న కర్ణాటక సీఎం వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.

దేవినేని ఉమ
దేవినేని ఉమ

By

Published : Aug 29, 2021, 12:32 PM IST

Updated : Aug 29, 2021, 2:30 PM IST

ఆల్మట్టి ప్రాజెక్టుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలను సీఎం జగన్ ఎందుకు ఖండించడం లేదని తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచబోతున్నామని కర్ణాటక సీఎం అంటున్నారని... ఈ అంశంపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

దేవినేని ఉమ
Last Updated : Aug 29, 2021, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details