విజయవాడ అజిత్సింగ్ నగర్లోని వీధి గొడవను పోలీసులు ఛేదించారు. పాత గొడవల నేపథ్యంలో బసవతారక నగర్కు చెందిన పుట్ట వినయ్ అనే యువకుడిపై కొందరు మూకుమ్మడి దాడి చేశారు. గాయాలపాలైన యువకుడు అజిత్నగర్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును కొద్దిరోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి వాడిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
రోజుల వ్యవధిలోనే వీధి గొడవను ఛేదించిన పోలీసులు - కేసును చేధించిన విజయవాడ పోలీసులు
అజిత్సింగ్నగర్లో వీధి గొడవను పోలీసులు రోజుల వ్యవధిలో ఛేదించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దాడి చేసిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
వీధి గొడవను రోజుల వ్యవధిలో చేధించిన పోలీసులు