విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన రావు, భద్రత అధికారి వెంటరత్నం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గన్నవరంలో ఘనంగా ఎస్పీఎఫ్ 29వ ఆవిర్భావ దినోత్సవం - ఎస్పీఎఫ్ 29వ వార్షికోత్సవం వార్తలు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో...ఎస్పీఫ్ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీఎఫ్ జెండా ఆవిష్కరణ, కేక్ కట్ చేసి ఉన్నతాధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
![గన్నవరంలో ఘనంగా ఎస్పీఎఫ్ 29వ ఆవిర్భావ దినోత్సవం spf 29th annual day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9283338-829-9283338-1603444841525.jpg)
spf 29th annual day
అధికారులు ఎస్పీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ ఎం.కె గుప్తా, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి :ఏపీ పీజీ ఈసెట్- 2020 ఫలితాలు విడుదల