ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 8, 2021, 9:05 PM IST

ETV Bharat / city

Extension: రెండు మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేకాధికారుల పాలన పొడిగింపు

గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సహా.. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్​లో ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

special officers of mangalagiri and srikakulam muncipal corporations rule extended
మంగళగిరి-తాడేపల్లి, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేకాధికారుల పాలన పొడగింపు

గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్​తో పాటు.. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్​లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి పాలనను 2022 ఏప్రిల్ 4 తేదీ వరకూ.. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి పాలనను 2022 ఏప్రిల్ 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ రెండు కార్పొరేషన్లలో.. ప్రత్యేకాధికారుల పాలన ఈ నెల 2, 10 తేదీలతో ముగుస్తుండటంతో గడువు పొడిగిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details