ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2021, 4:34 PM IST

ETV Bharat / city

'ఉద్యోగులకు ప్రాణనష్టం జరిగితే బాధ్యులెవరు ?..ఎన్నికలపై పునరాలోచన చేయండి'

ఉద్యోగులంతా కరోనా వ్యాక్సినేషన్‌ విధుల్లో ఉన్నారని.. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలపై పునరాలోచన చేయాలని స్పీకర్​ తమ్మినేని ఎస్​ఈసీని కోరారు. ఎన్నికల నిర్వహణపై ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు.

ఉద్యోగులకు ప్రాణనష్టం జరిగితే బాధ్యులెవరు ?
ఉద్యోగులకు ప్రాణనష్టం జరిగితే బాధ్యులెవరు ?

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం సరికాదని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. "ఉద్యోగులకు కరోనా జాగ్రత్తలు అక్కర్లేదా?.. ఉద్యోగులకు ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యులు?" అని ప్రశ్నించారు. ఉద్యోగులంతా కరోనా వ్యాక్సినేషన్‌ విధుల్లో ఉన్నారని.. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలపై పునరాలోచన చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details