ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా జిల్లాలో 'స్పందన'కు వెల్లువలా ఫిర్యాదులు

విజయవాడలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి.. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అంధుల ఆశ్రమానికి సంబంధించిన పొలం ఆక్రమిస్తున్నారంటూ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.

By

Published : Jul 27, 2019, 1:49 PM IST

కృష్ణా జిల్లా 'స్పందన'కు వెల్లువెత్తిన ఫిర్యాదులు

కృష్ణా జిల్లా 'స్పందన'కు వెల్లువెత్తిన ఫిర్యాదులు

కృష్ణా జిల్లా విజయవాడలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తన్నీరులో అంధుల ఆశ్రమానికి 1.8 ఎకరాల స్థలం ఉంది. ఆశ్రమ సిబ్బంది ఆ పొలాన్ని సాగుచేస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది ఆ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. మరో ఫిర్యాదులో భాగంగా... విజయవాడ అజిత్ సింగ్ నగర్​కు చెందిన ఖాజా మోహియుద్దీన్ తనను అన్యాయంగా ఉద్యోగంలోంచి తీసేశారని ఆరోపించాడు. మొత్తంగా... 63 ఫిర్యాదులు అందాయన్న పోలీసులు.. దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details