ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 16, 2021, 10:46 AM IST

ETV Bharat / city

ప్రధాని ఫొటో లేదు.. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: సోము వీర్రాజు

కరోనా టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని మోదీ ఫొటో లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కరోనా టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని ఫొటో లేదు: సోము వీర్రాజు
కరోనా టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని ఫొటో లేదు: సోము వీర్రాజు

వ్యాక్సిన్ సందర్భంలోనూ టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని ఫొటో వేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details